లీడర్ VS చీటర్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published on Mon, 07/17/2017 - 16:21
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ శివారులో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. రాగంపేట గ్రామానికి చెందిన బూతగడ్డల వెంకటేశం(41) అర్నకొండలో కిరాయికి ఉంటూ కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. కౌలుకు తీసుకున్న పొలంలో బావి వద్ద విద్యుదాఘాతానికి గురై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
#
Tags