టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కరెంట్ షాక్తో రైతు మృతి
Published on Thu, 04/02/2015 - 09:34
హైదరాబాద్: అడవిపందుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తగిలి యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మూచింతలలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్(28) తెల్లవారుజామున బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కంచెగా ఏర్పటు చేసుకున్న విద్యుత్ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags