రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించా!
Published on Sun, 05/24/2015 - 19:22
తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
తిరుమల: ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతియేటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని తెలిపారు.
#
Tags