Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రతిభకు పదును
Published on Thu, 05/28/2015 - 20:52
కందుకూరు(రంగారెడ్డి జిల్లా): సౌరశక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు మండలంలోని లేమూరు పరిధిలోని నిషితా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు. ఆ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు సుదర్శన్, విశ్వ, వెంకటసాయినాథ్, భానుప్రసాద్, శివకుమార్రెడ్డి రూ.40 వేల ఖర్చుతో.. సౌర పలకలతో సౌరశక్తిని గ్రహించి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపొందించి గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వినయ్కుమార్, డెరైక్టర్ విజయ్కుమార్, డీన్ పూజా, హెచ్ఓడీ నాగార్జున, సీనియర్ లెక్చరర్ రామ్దాస్ తదితరులు విద్యార్థులను అభినందించారు. నూతన టెక్నాలజీని కనుగొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
#
Tags