వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈఎస్ఐ స్కామ్ : నిందితులకు రెండురోజుల కస్టడీ
Published on Sat, 10/05/2019 - 19:04
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ నిధుల కుంభకోణం కేసులో డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితులను రెండ్రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను ఏసీబీ ఈ నెల 9, 10వ తేదీలలో తమ కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లైఫ్కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్రెడ్డిని ఏసీబీ శనివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 9. కాగా ఏసీబీ మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
#
Tags