వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అడగకుండానే అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది'
Published on Fri, 01/30/2015 - 12:18
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
అయితే ఎమ్మెల్సీ సీటు కావాలని హైకమాండ్ను తాను అడగడం లేదని పొన్నాల స్పష్టం చేశారు. తాను అడగకపోయినా పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు.
#
Tags