ది లీడర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా..
Published on Wed, 05/06/2020 - 08:06
నాంపల్లి: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నగరంలో వచ్చే జూన్ 7 నుంచి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. చేప మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా కరోనా వ్యాపించవచ్చని,ఎట్టి పరిస్థితుల్లోను చేప ప్రసాదం పంపిణీకి అనుమతించవద్దని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు.
#
Tags