Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కీసరలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి
Published on Fri, 09/15/2017 - 13:10
మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని జ్యోతిరావు పూలె బీసీ గురుకుల పాఠశాలను శుక్రవారం కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సందర్శించారు. పాఠశాల్లోని వసతులు, విద్యాబోధన, భోజనానికి సంబంధించిన వివరాలు అడిగి పరిశీలించారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.
#
Tags