రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్టు
Published on Thu, 04/23/2020 - 02:23
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో మద్యం బంద్తో కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుడుంబా తయారు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని సూచించారు.
#
Tags