గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాయమాటలు చెప్పి ఏడాది నుంచి..
Published on Sun, 10/08/2017 - 18:24
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన కొత్తగూడెంలోని చుంచుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. వివరాలివి.. కొత్తగూడెం మండలం సర్వారం గోపతండాకు చెందిన బాణోతు చందన(18), చుంచుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సాయిప్రదీప్(19) ఏడాది నుంచి ప్రేమించుకున్నారు.
మాయమాటలు చెప్పి ఏడాది నుంచి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. ప్రియుడి వద్ద ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి కనుమరుగయ్యాడు. పది రోజుల నుంచి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో చందన తన కుటుంబసభ్యులతో కలసి, సాయిప్రదీప్ ఇంటి వద్ద నిరసన చేపట్టారు.
#
Tags