వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వే ట్రాక్పై బాంబు?
Published on Tue, 11/10/2015 - 20:10
కేసముద్రం (వరంగల్) : బాంబు భయంతో వరంగల్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. ట్రాక్పై వైర్లు కనిపించడంతో బాంబు అమర్చినట్టు అనుమానించిన సిబ్బంది ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. దాంతో మరికొన్ని రైళ్లు కూడా నిలిచినట్టు సమాచారం.
#
Tags