ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్ఐని ఢీకొట్టి పరార్..
Published on Fri, 04/24/2015 - 17:23
ఖమ్మం : విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని దుండగులు వాహనంతో ఢీకొట్టి పరారైన సంఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ శివారులో సారాబట్టీలను నడుపుతున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో సారాను తరలిస్తున్న ఒక వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ సీతారాములును ఢీకొట్టుకుంటూ పరారయ్యారు దుండగులు. దీంతో ఎస్ఐ సీతారాములుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
#
Tags