రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆదర్శ ఉపాధ్యాయుల ర్యాలీ
Published on Tue, 02/09/2016 - 17:38
కరీంనగర్: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ నగరంలో మంగళవారం ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పదవ పీఆర్సీ, సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు, సీపీఎస్-టీ ఇంక్రిమెంట్, కారుణ్య నియామకాలు, ఇన్ సర్వీస్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
#
Tags