ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Published on Fri, 05/19/2017 - 19:49

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోదారుణం జరిగింది. ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిపై ఓ కామందుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన నేలకొండపల్లి మండలంలోని చెన్నారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి పై అదే గ్రామానికి చెందిన గంజికుంట్ల స్వామి(45) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక భయంతో పెద్దగా అరుపులు చేయగా అది విన్న స్థానికులు అక్కడికి రావడంతో స్వామి పరారయ్యాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ