చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర అగ్నిప్రమాదం: 350 బైక్లు దగ్ధం
Published on Sat, 03/18/2017 - 18:55
షాదన్గర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండులోని తుల్జా భవాని, లక్ష్మీనరసింహ బైక్ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 350 బైక్లు పూర్తిగా కాలిపోయాయని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఆ ట్రాన్స్ఫార్మర్ దిమ్మెను తొలగించేందుకు గ్యాస్ కట్టర్ ఉపయోగిస్తుండగా నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం. మొత్తం బైక్లు ఎన్ని తగులబడ్డాయో ఇంకా లెక్కింపు పూర్తికాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags