వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్వైన్ఫ్లూతో మరో ముగ్గురు మృతి
Published on Thu, 01/29/2015 - 10:42
స్వైన్ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు గురువారం మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ఉస్మానియా ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకూ స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 32కు చేరింది.
స్వైన్ఫ్లూ ప్రభావం తగ్గిందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ తెలిపి 24 గంటలు గడవకముందే మూడు మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ స్వైన్ఫ్లూ మరణాలు కొనసాగుతుండడం ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు.
#
Tags