ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్ ఎయిర్పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత
Published on Wed, 03/25/2015 - 09:07
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు బుధవారం ఉదయం దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా శంషాబాద్ చేరుకున్న విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న మూడు కిలోల బంగారం ఓ వ్యక్తి వద్ద పట్టుబడింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
#
Tags