లారీ కిందకు దూసుకెళ్లిన బొలెరో

Published on Tue, 07/28/2015 - 07:56

కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం కర్నూలు వైపు వెళుతున్న బొలెరో ట్రక్ అతివేగంతో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీ కిందకు దూసుకెళ్లింది. బొలెరోలో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా ముందు వరుసలో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ