జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Published on Fri, 08/28/2015 - 19:34
కొత్తకోట(మహబూబ్ నగర్): రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంద. మండలంలోని సంకిరెడ్డి పల్లి స్టేజీ వద్ద ఓ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags