రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Published on Fri, 08/28/2015 - 19:34

కొత్తకోట(మహబూబ్ నగర్): రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంద. మండలంలోని సంకిరెడ్డి పల్లి స్టేజీ వద్ద ఓ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ