Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు
Published on Sun, 11/23/2014 - 05:44
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా షామీర్పేట్లోని జునవెల్లి వ్యాలీ వద్ద ఒకటి, చర్లపల్లి పారిశ్రామిక వాడలో మరొక కొత్త ఫైర్ స్టేషన్ను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క ఫైర్ స్టేషన్కు దాదాపు రూ.2కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
#
Tags