అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం
Published on Thu, 10/16/2014 - 02:43
మల్దకల్: మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో సుమారు 200ఏళ్ల నాటి సుమారు రెండువేల పైచిలుకు వెండినాణేలు బుధవారం లభ్యమయ్యాయి. నీలిపల్లి గ్రామం లోని పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణం కోసం తవ్వుతుండగా.. రెండు వెడల్పు కుండల్లో రెండువేల పైచిలుకు వెండి నాణేలు బయల్పడ్డాయి.
ఒక్కో నాణెం 12 గ్రాములు ఉంది. వాటిని 1840-70 కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణేలుగా గుర్తించారు. అయితే, రెండు కుండల్లో దొరికిన నాణేలను కొందరు గ్రామస్తులు పంచుకున్నారని, వాటిని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
#
Tags