200 డ్రమ్ముల ప్రమాదకర రసాయనాలు సీజ్

Published on Tue, 12/01/2015 - 17:22

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ మండలంలోని గగన్ పహాడ్‌లో 200 డ్రమ్ముల ప్రమాదకర రసాయనాలను, 100 బస్తాల రసాయన పౌడర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రసాయనాలను దాచిన గోదాముకు సీల్ వేసి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ