అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రాక్టర్ను ఢీకొన్న బైక్
Published on Sun, 08/02/2015 - 10:14
నిజామాబాద్ (మాచారెడ్డి) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వినయ్కుమార్(23), రాజనర్సు(22) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..రాజ్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన రాజ్కుమార్ను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ బైక్పై మాచారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
#
Tags