రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎలక్ట్రిక్ స్టౌ లో బంగారం
Published on Sat, 06/20/2015 - 10:12
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం బయటపడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయి నుంచి ఓ వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా అందులో కిలో బంగారం బయటపడింది. ఎలక్ట్రానిక్ స్టౌ లో బంగారం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుడు ముంబై వాసిగా గుర్తించారు.
#
Tags