రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రసాదం వికటించి ఒకరి మృతి
Published on Wed, 04/01/2015 - 10:34
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓ దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం వికటించి ఓ మహిళ మృతిచెందింది. అస్వస్థతకు గురైన మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. వివరాలు...అదిలాబాద్ జిల్లా జైనత్ మండలం గిమ్మా గ్రామంలో మంగళవారం స్తానిక అంజనేయస్వామి దేవాలయంలో ప్రసాదం పంచి పెట్టారు.
కాగా ప్రసాదం తిని 12 మంది అస్వస్థతకు గురైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి అనే మహళ బుధవారం ఉదయం మృతిచెందగా, లక్ష్మి కూతురు శివాని(3), పరిస్థతి విషమంగా ఉంది. మరో ఇద్దరు కోల ఆకాశ్(10), కోల అఖిల(12)ల పరిస్థితి విషమంగా ఉంది.
#
Tags