చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..
Published on Mon, 04/24/2017 - 11:18
ముంబై: పన్వేల్ తాలూకాలోని కామోటే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సెక్టార్–36లోని ఇంద్ర విహార్ భవనంలో నివాసముంటున్న ఓ కటుంబంలోని భర్త, భార్య, 17 ఏళ్ల కూతురు ఉరేసుకుని తనువు చాలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎం.జి.ఎం. ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.
#
Tags