వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతు కనికట్టు..కోతుల ఆటకట్టు
Published on Sat, 03/02/2019 - 11:52
కర్ణాటక , క్రిష్ణగిరి: చుట్టూ దట్టమైన అడవి. నిత్యం కోతులు చెట్లలోని కొబ్బరికాయలు, మామిడి, నేరేడు పళ్లను తింటూ పంటకు నష్టాన్ని కలిగిస్తుండగా ఎన్నో విధాలుగా కోతులను వెళ్లగొట్టేందుకు ఆ రైతు ప్రయోగాలు చేశాడు. కానీ అవన్నీ తాత్కాలికంగానే నిలిచి మళ్లీ యథావిధిగా కోతులు చెట్లలోని ఫలాలను ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఈ విషయంపై రైతు తీవ్రంగా ఆలోచించి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. సిమెంట్తో చేసిన పులి బొమ్మలను కొబ్బరి తోటలో ఏర్పాటు చేయడంతో కోతులు భయంతో వెళ్లిపోయాయని, గత మూడు నెలలుగా కోతుల జాడ కనిపించలేదని సూళగిరి సమీపంలోని చప్పడి గ్రామం వద్ద గల పార్వతీపురంకు చెందిన కుట్టియప్ప కొడుకు సెల్వం తెలిపారు.
#
Tags