అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ రెండు చోట్ల పిడుగు పడే అవకాశం
Published on Thu, 05/18/2017 - 16:24
అమరావతి: కాసేపట్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు 3 కి.మీల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి 3 కి.మీ పరిధిలోనూ పిడుగు పడే అవకాశముందని తెలిపింది. మార్కాపురం, నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
#
Tags