అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మారాను.. నమ్మండి ప్లీజ్: దొంగ
Published on Wed, 12/18/2019 - 08:20
సాక్షి, చెన్నై : ఇకపై దొంగతనాలు చేయనంటున్నాడు ఓ దొంగ. 40 ఏళ్లకు పైగా చోరీల కేసుల్లో పట్టుబడిన యువకుడు తన భార్య కోసం మనసు మార్చుకుని జీవించనున్నానని, ఇందుకు అవకాశం కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. చెన్నై కొరుక్కుపేటకు చెందిన కమలకన్నన్ (30)పై అనేక చోరీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సోమవారం తన భార్య కళతో చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయం చేరుకున్నాడు. ఇకపై తాను చోరీలకు పాల్పడనని, సత్ప్రవర్తనతో జీవిస్తానని కమిషనర్ కార్యాలయంలో ఒక హామీపత్రం అందజేశాడు. దొంగతనాలు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. తనను మారిన మనిషిగా చూడాలని పోలీసులను అభ్యర్థించాడు.
#
Tags