రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జయలలితకు ఊరట..
Published on Thu, 12/18/2014 - 12:40
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు మరింత ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువును సుప్రీంకోర్టు 2015 ఏప్రిల్ 18 వరకూ పొడిగిస్తూ తీర్పు చెప్పింది. అలాగే జయలలిత కేసును విచారించేందుకు స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. మరోవైపు జయ కేసు విచారణ మూడు నెలల్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
#
Tags