కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బడికొచ్చిన కొండచిలువ
Published on Sat, 01/07/2017 - 12:45
ఆందోల్: సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో కొండచిలువ కలకలం రేపంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు పామును చూసి పరుగులు తీశారు. ఈ సంఘటన జిల్లాలోని ఆందోల్ మండలం చింతకుంటలో శనివారం వెలుగుచూసింది. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో కొండచిలువను చూసి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
#
Tags