గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బార్లపై పోలీసుల దాడులు
Published on Sun, 12/21/2014 - 22:13
సాక్షి, ముంబై: నగర సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్బీ) పోలీసులు శనివారం తెల్లవారుజామున నగరంలో పలు బార్లపై దాడులు నిర్వహించారు. ధారావిలోని డిస్కవరీ బార్పై దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21,650 నగదును సీజ్ చేసి ధారావి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బైకల్లాలోని కోబనా బార్ అండ్ రెస్టారెంట్పై దాడులు నిర్వహించి దాదాపు 13 మందిని అరెస్టు చేశారు. ఇక్కడ రూ.24,000 నగదును స్వాధీనం చేసుకుని బైకల్లా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
#
Tags