amp pages | Sakshi

ఢిల్లీ పర్యటనలో సీఎం

Published on Wed, 05/02/2018 - 12:11

భువనేశ్వర్‌ : ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  మంగళవారం న్యూ ఢిల్లీ బయల్దేరారు. 4 రోజులపాటు ఈ పర్యటన కొనపాగుతుంది. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో బుధవారం ఈ సమావేశం జరగనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి వారితో  ముఖాముఖి చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరిగి రావడంతో ఢిల్లీ పర్యటన పూర్తవుతుంది.  

Videos

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌