వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్'
Published on Wed, 10/19/2016 - 11:26
శ్రీకాళహస్తి: కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మూయించేసాడని మండిపడ్డారు.
ఇప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ కేంద్రానికి కరువు నివేదిక ఇవ్వలేదని అన్నారు. దీనిబట్టే రైతులంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో అర్ధమవుతోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
#
Tags