రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ బయలుదేరిన మంత్రి పోచారం
Published on Wed, 02/22/2017 - 14:29
తిరుమల: తిరుమలలో అస్వస్థకు గురైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఆయన వెంట టీటీడీ ఓ వైద్యబృందాన్ని హైదరాబాద్కు పంపింది. ప్రస్తుతం పోచారం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయనను తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న అపోలో వైద్యులు ఆస్పత్రికి వెళ్లి మంత్రికి చికిత్స అందించారు. ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి అతిథి గృహానికి చేరుకున్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు.
#
Tags