పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జనగామ మార్కెట్లో హరీష్ రావు తనిఖీలు
Published on Sat, 01/21/2017 - 13:58
జనగామ: జనగామలోని మార్కెట్ యార్డును మంత్రులు హరీష్రావు, మహేందర్రెడ్డిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్లోని కంది రైతులతో మాట్లాడిన హరీష్రావు కందుల కొనుగోలుకు 80 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తేమ లేని ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు సహకరించాలన్నారు. గత రెండు రోజులుగా ఈ మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్కు వెళ్లారు.
#
Tags