అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేపనులు ప్రారంభం
Published on Tue, 03/14/2017 - 13:36
మెదక్: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులను గజ్వేల్ మండలం గిరిపల్లి దగ్గర మంత్రి హరీశ్రావు మంగళవారం ఉదయం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మేడ్చల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్లా, జగిత్యాల ప్రజలకు త్వరలోనే రైలు అందుబాటులోకి రాబోతుందని, ఈ మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఇంకా మెరుగవుతాయని తెలిపారు.
ఇప్పటికే నిజామాబాద్- జగిత్యాల రైల్వే మార్గం దాదాపు పూర్తి అయిందని, త్వరలోనే ఈ మార్గంలో రైలు ప్రయాణం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి, శాసనమండలి సభ్యులు పాతూరి సుధాకర్రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
#
Tags