amp pages | Sakshi

అన్న అస్థికలు కలిపేందుకు వెళ్లి..

Published on Mon, 05/22/2017 - 16:56

ఈరోడ్‌: తమిళనాడులోని ఈ రోడులో విషాదం చోటు చేసుకుంది. సోదరుని అస్థికలు నదిలో కలిపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్‌లో ఈ ఘటన జరిగింది. సేలం జిల్లా కన్నాకురిచికి చెందిన కృష్ణన్‌(65) ఇటీవల మృతి చెందిన తన సోదరుని అస్థికలు కలిపేందుకు కావేరి నది ఒడ్డున ఉన్న కూడుతురైలోని భవానీ ఆలయానికి సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. చూస్తుండగానే నదిలోకి దిగి అస్థికలు కలిపే కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా నీళ్లలో మునిగి పోయాడు. గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి వెదకగా గంట తర్వాత కృష్ణన్‌ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)