అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అన్న అస్థికలు కలిపేందుకు వెళ్లి..
Published on Mon, 05/22/2017 - 16:56
ఈరోడ్: తమిళనాడులోని ఈ రోడులో విషాదం చోటు చేసుకుంది. సోదరుని అస్థికలు నదిలో కలిపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్లో ఈ ఘటన జరిగింది. సేలం జిల్లా కన్నాకురిచికి చెందిన కృష్ణన్(65) ఇటీవల మృతి చెందిన తన సోదరుని అస్థికలు కలిపేందుకు కావేరి నది ఒడ్డున ఉన్న కూడుతురైలోని భవానీ ఆలయానికి సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. చూస్తుండగానే నదిలోకి దిగి అస్థికలు కలిపే కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా నీళ్లలో మునిగి పోయాడు. గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి వెదకగా గంట తర్వాత కృష్ణన్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
#
Tags