వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబూ.. డేట్, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి
Published on Sun, 01/08/2017 - 16:33
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం చంద్రబాబుకు ఆయన మరో బహిరంగ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సమయం, స్థలాన్ని మీరే నిర్ణయించండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలవరంపై తాను కుట్రలు చేస్తున్నానని ఆరోపించడం సరికాదని అన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి వాటిని రుజువు చేయాలని, లేకపోతే తాను లేఖలో ప్రస్తావించినవన్నీ వాస్తవాలేనని, చంద్రబాబు అనుచరులు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని ప్రజలు అర్థం చేసుకుంటారని కేవీపీ పేర్కొన్నారు.
#
Tags