షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీఎస్ఎల్వీ సి-37 ప్రయోగ సమయం మార్పు
Published on Tue, 02/07/2017 - 11:16
శ్రీహరికోట: శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 15 న జరపనున్న పీఎస్ఎల్వీ సి-37 ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. ఒకేసారి 103 ఉపగ్రహాలను ఆరోజు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 15 వ తేదీ ఉదయం 9.32 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించినా దానికి బదులు 9.28 గంటలకే ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి పీఎస్ఎల్వీ సి-37 రాకెట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 100 ఉపగ్రహాలతో పాటు 3 భారత ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుండటంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగంపై ఆసక్తి చూపుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రోకు ఘనమైన రికార్డు ఉంది.
#
Tags