అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమజంట కులాంతర వివాహం
Published on Thu, 12/06/2018 - 11:40
కర్ణాటక, మైసూరు : కులాంతర వివాహానికి తల్లితండ్రులు అడ్డు చెప్పడంతో ఒడనాడి సంస్థ సహకారంతో బుధవారం ఆ జంట ఒక్కటైంది. అరవింద నగరకు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న శిల్పి, నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న సాగర్లు రెండేళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో శిల్పి తల్లితండ్రులు వివాహానికి అడ్డు చెప్పారు.దీంతో ఒడనాడి సంస్థ సహకారంతో నగరంలోని ఎస్ఆర్ఎస్ కాలనీలోనున్న ఒడనాడి సంస్థ కార్యాలయంలోనే ప్రేమికులు వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.వివాహానికి వరుడు సాగర్ తల్లితండ్రులు కూడా హాజరయ్యారు.
#
Tags