Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శబ్దకాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం
Published on Wed, 06/24/2015 - 16:36
ముంబై: నగరంలో నానాటికీ అధికమవుతోన్న శబ్దకాలుష్యాన్ని నివారించేవిషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారంటూ మహారష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
శబ్ధకాలుష్య నియంత్రణకు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదని అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ అభయ్ ఓకా.. ఇందుకు సంబంధిచి బాధ్యులైన అధికారులను గుర్తించి జులై 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
#
Tags