అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published on Sat, 01/07/2017 - 14:52
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన హళావత్ వెంకన్న(55) అనే రైతు అప్పుల బాధతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. వెంకన్న దాదాపు రూ. 6 లక్షలు అప్పు చేసి పంట పెట్టాడు. అయితే నష్టం రావడంతో అప్పులు తీర్చే మార్గం కనపడక మనస్థాపంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
#
Tags