వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘నిర్భయ’ డాక్యుమెంటరీ ప్రసారం నిలుపుదలపై బాలివుడ్ విమర్శలు
Published on Fri, 03/06/2015 - 00:04
విచారణ కూడా ఇదే వేగంతో చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనకు సంబంధించి బ్రీటీష్ దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ(ఇండియన్ డాటర్) ప్రసారం నిలిపివేయడంపై బాలివుడ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. నిలుపుదల విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్నట్లే కేసు విచారణనూ ఇదే వేగంతో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది.
ప్రభుత్వం ఎందుకు వారిపై వేంటనే చర్య తీసుకోకుండా, మూడేళ్లుగా కూర్చోబెట్టి మేపుతున్నారని మండిపడింది. ఈ మేరకు పలువురు బాలివుడ్ ప్రముఖులు అభిషేక్ కపూర్, అనురాగ్ బసు, పునిత్ మల్హోత్రా, సిద్ధార్థ్ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని ట్వీటర్లో ప్రశ్నించారు.
#
Tags