జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
'గంటసేపు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి'
Published on Tue, 04/25/2017 - 16:19
కామారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వివరాలను ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ..ముస్లిం రిజర్వేషన్లపై మోడీ ఏం మాట్లాడారో బహిరంగంగా ప్రకటించాలన్నారు. గంట సేపు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలన్నారు. వారిద్దరూ మాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా కాంగ్రెస్స్ పార్టీ సిద్దంగా ఉంటుందని తెలిపారు.
#
Tags