రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఖమ్మం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ..
Published on Sun, 11/27/2016 - 16:53
చించుపల్లి : ఖమ్మం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చించుపల్లి రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని రామవరంలో ఆదివారం ఉదయం ఒక వర్గం వారు ఇనుపరాడ్లతో మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కిరణ్ పాసీ అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
#
Tags