రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యేకు స్వైన్ఫ్లూ
Published on Sun, 02/22/2015 - 03:51
పింప్రి, న్యూస్లైన్: స్వైన్ ఫ్లూ రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. కోత్ రోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేధా కులకర్ణికి స్వైన్ ఫ్లూ సోకిందని జీజేపీ కార్పొరేటర్ తెలిపారు. ఆమె యరండవానాలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ కార్పొరేటర్ డిమాండ్ చేశారు.
#
Tags