అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
Published on Wed, 05/24/2017 - 14:08
వెలగపూడి: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను 2018 జూన్ వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయం, హెచ్వోడీ, కార్పొరేషన్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
#
Tags