రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహారాష్ట్ర పున్పున్ నదిలో విషాదం
Published on Tue, 08/23/2016 - 19:58
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పున్పున్ నదిలో మంగళవారం పడవ మునిగిపోయిన దుర్ఘటనలో ఒకరు మరణించారు. మరో 8 మందికిపైగా గల్లంతయ్యారు.
విద్యార్థులతో సహా 15 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. వీరిలో ఆరుగురిని రక్షించారు. మిగిలినవారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది.
#
Tags