రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు
Published on Thu, 10/20/2016 - 12:18
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొత్తగూడెం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో ముందు చక్రం ఊడిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో మట్టపర్తి అక్షయ(6) అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో ఆటోలో 9 మంది ఉన్నారు.
#
Tags